Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్క్‌ ట్యాంక్‌ సిరీస్‌ భారత్ లో?

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:03 AM జాతీయంవాణిజ్యం
షార్క్‌ ట్యాంక్‌  సిరీస్‌ భారత్ లో? - Udayam
భారత్‌, జపాన్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ‘షార్క్‌ ట్యాంక్‌’ తరహాలో ప్రత్యేక సిరీస్‌ ప్రారంభించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రతిపాదించారు. టోక్యోలో జరిగిన స్టార్టప్‌ రౌండ్‌టేబుల్‌లో ఈ ఆలోచనను వెల్లడించారు. వర్చువల్‌ సెషన్ల ద్వారా ఇరు దేశాల అంకురాలు తమ ఆలోచనలను పెట్టుబడిదారులకు వివరించవచ్చని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, మార్కెట్‌ అవకాశాల అన్వేషణకు ఈ వేదిక దోహదపడు

Comments

G
Loading comments...