వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
భారత్, ఇండోనేషియా బంధం ప్రత్యేకం: మోదీ.
చరిత్రతో పాటు ఉమ్మడి భవిష్యత్తు కూడా భారత్, ఇండోనేషియాలను ఒకేతాటిపైకి తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రెండు దేశాల ప్రజలు కలిసి యోగా సాధన చేస్తారని ఆయన గుర్తుచేశారు.
అలాగే, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన క్లిష్ట సమయాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం అండగా నిలిచాయని ప్రధాని మోదీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వివరించారు.
Comments
Loading comments...