వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి వెళ్లారు. నిన్న సాయంత్రం ఆటలాడుతుండగా స్వల్పంగా గాయపడిన తన మనవడు హిమాన్షును ఆయన పరామర్శించారు.
ప్రస్తుతం హిమాన్షు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వైద్యులతో మాట్లాడి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...