Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

విఘ్నేష్ రెడ్డి Jul 07, 2026 3:20 PM హైదరాబాద్ 10 viewsabout 2 hours ago
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి వెళ్లారు. నిన్న సాయంత్రం ఆటలాడుతుండగా స్వల్పంగా గాయపడిన తన మనవడు హిమాన్షును ఆయన పరామర్శించారు. ప్రస్తుతం హిమాన్షు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వైద్యులతో మాట్లాడి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...