వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్యపై కాంగ్రెస్, ఎస్పీల ద్వంద్వ వైఖరి.
గతంలో రాముడు, కృష్ణుడి ఉనికిని నిరాకరించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడటం విడ్డూరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.
ప్రతాప్గఢ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బాబ్రీ మసీదు నిర్మాణానికి మద్దతు తెలిపిన ఈ పార్టీలు, ఇప్పుడు ఎన్నికల వేళ మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు.
Comments
Loading comments...