Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ యువ ఆటగాళ్లను సిద్ధం చేయట్లేదు: శ్రీజేశ్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:41 AM జాతీయంక్రీడలు
భారత్‌ యువ ఆటగాళ్లను సిద్ధం చేయట్లేదు: శ్రీజేశ్‌ - Udayam
సీనియర్ల స్థానాలను భర్తీ చేసే సమర్థులైన యువ ఆటగాళ్లను సిద్ధం చేయడంలో భారత హాకీ విఫలమైందని మాజీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ విమర్శించాడు. ప్రపంచకప్‌లో పురుషులు, మహిళల జట్లు సెమీస్‌ చేరకపోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వలేదని మాజీ ఒలింపియన్‌ భాస్కరన్‌ విమర్శించారు. రిజర్వ్‌ బెంచ్‌లో నాణ్యమైన ఆటగాళ్లు లేకపోవడం భారత్‌ను దెబ్బతీసిందని పర్గత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...