వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

268/8 స్కోరుతో నాలుగో రోజు ప్రారంభించిన శ్రీలంక కేవలం 22 పరుగులు జోడించి ఆల్ ఔట్ అయింది. సోనాల్ దినుష సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సారాన్ష్ జైన్ మిగిలిన రెండు వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంకను భారత్ ఫాలో ఆన్ కు ఆహ్వానించింది.
Comments
Loading comments...

