వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6% నుండి 6.8% గా నమోదు కానుందని ఈవై ఎకానమీ వాచ్ పేర్కొంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు సాధారణ స్థితికి రావడం దేశీయ వృద్ధికి దోహదపడుతుందని తెలిపింది.
ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అదుపులోనే ఉండవచ్చని, స్థిరమైన వినియోగం, పారిశ్రామిక వృద్ధి, మరియు బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని నివేదిక వెల్లడించింది.
Comments
Loading comments...

