Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకపై భారత్‌ 462 పరుగులకు ఆలౌట్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 11:40 AM క్రీడలుక్రీడలు
శ్రీలంకపై భారత్‌ 462 పరుగులకు ఆలౌట్‌ - Udayam
శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. 460/9తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో రెండు పరుగులు మాత్రమే జోడించింది. దేవదత్‌ పడిక్కల్‌ 167 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 4 వికెట్లు, కేశర నువన్‌త 3 వికెట్లు, అసిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.

Comments

G
Loading comments...