వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రై సిరీస్ ఫైనల్లో భారత్-A ఘన విజయం
Manasa Jun 21, 2026 2:13 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

ట్రై సిరీస్ లో భాగంగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-A జట్టుపై భారత్-A జట్టు 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 378 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టును భారత బౌలర్లు 311 పరుగులకే ఆలౌట్ చేశారు.
భారత ఇన్నింగ్స్లో బ్యాటర్ వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలింగ్లో యశ్ ఠాకూర్ మరియు విప్రాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు ముఖ్యమైన విజయానికి తోడ్పడ్డారు.
Comments
Loading comments...