వార్తలకు తిరిగి వెళ్లండి

దోహా డైమండ్ లీగ్లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా నాలుగో స్థానంలో నిలిచారు. గాయం నుంచి కోలుకున్నాక పాల్గొన్న మొదటి పోటీలో ఆయన 85.69 మీటర్ల దూరం బల్లెం విసిరి, కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించారు.
శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ విజేతగా నిలిచారు. పీటర్స్, థాంప్సన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ భారత్ తరపున బరిలోకి దిగుతున్నారు.
Comments
Loading comments...

