వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. వేదిక, భద్రత, పార్కింగ్, తాగునీరు, వైద్య సౌకర్యాలను వారు సమీక్షించారు.
వేడుకలను ఘనంగా నిర్వహించాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల్లో ప్రజలంతా పెద్దఎత్తున భాగస్వాములు కావాలని వారు కోరారు.
Comments
Loading comments...

