వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎం డీ ఆజన్ (గోదావరిఖని), భువన్, స్వరన్ (కరీంనగర్) జాతీయ స్థాయి వాటర్ పోలో పోటీలకు ఎంపికయ్యారని స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి తెలిపారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన వీరు, సెప్టెంబర్ 6న మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జరగనున్న జాతీయ జూనియర్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

