వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 25 నాటికి 12 ప్రమాదాలు జరగగా ఐదుగురు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు కారణమని అధికారులు భావిస్తున్నారు.
బస్సుల నిర్వహణలో సిబ్బంది కొరత, విడిభాగాల సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
