Back to feed
మెట్రో రెండో దశకు పెరుగుతున్న డిమాండ్
Ritika Singh May 27, 2026 7:18 AM హైదరాబాద్ 9 viewsabout 12 hours ago

హైదరాబాద్ మెట్రో మొదటి దశకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వ చెల్లింపులు కొలిక్కి వచ్చాయి. రూ. 13,600 కోట్ల అప్పును రీఫైనాన్సింగ్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీ (IRFC) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు మెట్రో రెండో దశ (ఫేజ్-2) పనులకు సంబంధించిన డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదించాలని సిటీజనులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...



