వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ప్రకటనల ఆదాయంలో డిజిటల్ మీడియా వాటా 2029 నాటికి 80 శాతానికి చేరొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. భారత్లో 2025లో డిజిటల్ మీడియా టీవీని దాటి అతిపెద్ద విభాగంగా మారుతుందని అంచనా వేయబడింది.
దేశంలో డిజిటల్ ప్రకటనల వాటా 63 శాతానికి పెరిగింది. ఆదాయం రూ.94,700 కోట్లకు చేరింది. ఈ-కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్ ప్రకటనలు 50% పెరిగి రూ.22,000 కోట్లకు చేరాయి.
Comments
Loading comments...

