Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల్లో భక్తులు పెరిగినా..

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 07, 2026 6:58 AM విజయవాడGeneral
ఆలయాల్లో భక్తులు పెరిగినా.. - Udayam
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఆదాయం మాత్రం విచిత్రంగా తగ్గిపోతోంది. దుర్గగుడిలో 2023-24 కంటే 2025-26లో 25 లక్షల మంది భక్తులు పెరిగినప్పటికీ, మిగులు ఆదాయం రూ.156 కోట్ల నుంచి రూ.140 కోట్లకు పడిపోయింది. ఇదే తరహాలో అన్నవరం సత్యదేవుని ఆలయంలోనూ భక్తుల రద్దీ భారీగా పెరిగినా ఆదాయం రూ.84 కోట్ల నుంచి రూ.82 కోట్లకు తగ్గడం గమనార్హం.

Comments

G
Loading comments...