Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల ధరల పెంపు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:34 PM జాతీయంవాణిజ్యం
కార్ల ధరల పెంపు - Udayam
ముడిసరుకుల వ్యయం పెరగడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.20,000 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది మూడు నెలల్లో కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి కాగా, మారుతితో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలు కూడా సెప్టెంబర్ నుంచి తమ వాహనాల ధరలను సవరించాయి.

Comments

G
Loading comments...