వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్లో నిర్వహించిన ఆంగ్ల ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
ఆంగ్లంపై భయాన్ని తొలగించి, మాట్లాడే నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు. పట్టుదల, కృషితో బోధిస్తే విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు మెరుగవుతాయని అన్నారు.
Comments
Loading comments...

