Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం: ఆర్‌సీవో నారాయణ నాయక్‌

Follow Udayam on Google
మానస శర్మ Aug 12, 2026 4:56 PM మహబూబాబాద్ General
ప్రాథమిక విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం: ఆర్‌సీవో నారాయణ నాయక్‌ - Udayam
మహబూబాబాద్ జిల్లా నూతన ఆర్‌సీవోగా బాధ్యతలు చేపట్టిన నారాయణ నాయక్‌ ప్రాథమిక విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల విద్యాభ్యాసం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ఆసక్తి, క్రమశిక్షణ, సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

G
Loading comments...