Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నీటిలో తాగునీటికే ప్రాధాన్యం

అనురూప్ గౌడ్ Jul 22, 2026 2:08 PM కృష్ణా జిల్లాin about 4 hours
కృష్ణా నీటిలో తాగునీటికే ప్రాధాన్యం - Udayam Digital
కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు వచ్చిన వరద నీటిలో తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే సాగుకు నీటిని విడుదల చేయనున్నారు. ముందుగా కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మొత్తం 30 టీఎంసీల నీరు అవసరమని ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...