వార్తలకు తిరిగి వెళ్లండి
కృష్ణా నీటిలో తాగునీటికే ప్రాధాన్యం

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్లకు వచ్చిన వరద నీటిలో తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే సాగుకు నీటిని విడుదల చేయనున్నారు. ముందుగా కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మొత్తం 30 టీఎంసీల నీరు అవసరమని ప్రతిపాదించారు.
Comments
Loading comments...