వార్తలకు తిరిగి వెళ్లండి

వారసత్వ భూముల బదలాయింపును సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆటో మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే రెవెన్యూ రికార్డుల్లో పేర్లు స్వయంచాలకంగా నమోదుకానున్నాయి.
అలాగే రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూములకు స్టాంప్ డ్యూటీని రూ.100గా నిర్ణయించింది. దీంతో ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు, ఖర్చు తగ్గనున్నాయి.
Comments
Loading comments...
