వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కొడంగల్లో BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు.
ఈ మేరకు మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, సీనియర్ నాయకుడు ఎరన్పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ అనితకు వినతిపత్రం అందించారు.
Comments
Loading comments...

