Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 4:19 PM మహబూబ్‌నగర్General
ఇల్లు కాలిపోయిన కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ - Udayam
రాజాపూర్ మండల్ తిరుమలాపూర్ గ్రామంలో భీమయ్య గారి ఇల్లు కాలిపోయినందున ఆర్థిక సాయం అందించిన మాజీమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాజీ డిసిఎంఎస్.చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ మహేశ్వరి మహిపాల్ రెడ్డి సర్పంచ్ బంగారు సంతోషం వెంకటేష్ పార్టీ ప్రెసిడెంట్ మేకల శ్రీశైలం మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది

Comments

G
Loading comments...