వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు, గుట్టల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...
