వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ చేశారు.
అర్హులందరికీ సొంత ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

