వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో జరిగిన బహుజన్ ముక్తి పార్టీ (BMP) మహాసభలో జాతీయ అధ్యక్షులు దాస్రాం నాయక్ మాట్లాడుతూ ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని, బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలు, రైతులకు MSP చట్టం కల్పించాలని నేతలు కోరారు. BMP అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని నేత విద్య త్రిరత్న పేర్కొన్నారు.
Comments
Loading comments...

