Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
raju Sep 10, 2026 3:36 PM నిజామాబాద్General
ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్ - Udayam
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...