వార్తలకు తిరిగి వెళ్లండి
ఐఐటీ గోవా 7వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహణ

ఐఐటీ గోవా 7వ స్నాతకోత్సవం పోండాలో ఘనంగా జరిగింది. బి.టెక్, ఎం.టెక్, పిహెచ్డి చదివిన 188 మంది విద్యార్థులకు పట్టాలు, ప్రతిభావంతులకు పతకాలు అందజేశారు.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు.
Comments
Loading comments...