వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్ గ్రామంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన నాలుగు బోర్ల తవ్వకాలు విజయవంతమయ్యాయి. నిన్న రెండు, శుక్రవారం మరో రెండు బోర్లు వేయగా, అన్నింటిలోనూ నీళ్ళు రావటం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్పకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

