వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈనెల 31వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ N.S.N స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లా రిసోర్స్ సెంటర్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ICICI బ్యాంక్, L&T విప్రో, అరబిందో తదితర కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.
Comments
Loading comments...

