వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) ఏర్పాటుకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని శ్రీకాకుళం DEO రవిబాబు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ వేణుగోపాలరావు బుధవారం పిలుపునిచ్చారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 29న SMC పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

