వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఈనెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 'ఖేలో ఇండియా యూత్ రెజ్లింగ్' ఎంపికలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. 2008-10 మధ్య జన్మించిన U-17 బాలబాలికలు అర్హులన్నారు.
బాలికల, బాలుర ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ, ఆధార్, బోనాఫైడ్లతో హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

