Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 28న తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 4:12 PM గుంటూరుGeneral
ఈ నెల 28న తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం - Udayam
తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఈ నెల 28న స్థానిక అర్జీదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖాముఖి కానున్నారు. 'ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు' పథకం కింద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించనున్నారు. కలెక్టర్, జేసీ, ఆర్డీవోలు కూడా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ వినతులను అందించి పరిష్కారం పొందవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...