Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 17 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో తనిఖీలు

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 12:16 PM మహబూబ్‌నగర్General
ఈ నెల 17 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో తనిఖీలు - Udayam
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17 నుంచి తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ 307 అకడమిక్ ప్యానెల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. బోధన, వసతులు, విద్యార్థుల హాజరు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించి నివేదిక ఇవ్వనున్నాయి. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో లోపాలను సరిదిద్దనున్నారు.

Comments

G
Loading comments...