వార్తలకు తిరిగి వెళ్లండి

ఈకేవైసి చేసుకున్న రైతులకే పీఎం కిసాన్ నిధులు మంజూరు చేయడం జరుగుతుందని గూడూరు మండల వ్యవసాయ అధికారి వి రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం కిసాన్ 2026 వ సంవత్సరానికి సంబంధించి 24 వ విడత నిధులు త్వరలోనే విడుదల కాబోతున్నాయని , ఈ కేవైసి చేసుకున్న రైతులకు మాత్రమే ఇందులో లబ్ధి చేకూరడం జరుగుతుందని తెలిపారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

