వార్తలకు తిరిగి వెళ్లండి

రండో టెస్టులో శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండోతో భారత బ్యాటర్ జైస్వాల్ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా తేలితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 5 టెస్టులు లేదా 10 వన్డేల నిషేధం విధించవచ్చని క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
లంక ఆటగాళ్ల రెచ్చగొట్టడంతో జైస్వాల్ ఆవేశానికి గురయ్యారని బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ తెలిపారు.
Comments
Loading comments...

