Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్రాస్‌ రెజిమెంట్‌లో 12 ఆయుధాల చోరీ

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:25 AM హైదరాబాద్General
మద్రాస్‌ రెజిమెంట్‌లో 12 ఆయుధాల చోరీ - Udayam
హైదరాబాద్‌ కంటోన్మెంట్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌లో 12 ఆయుధాలు చోరీకి గురికావడం కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచే గది తాళం పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు సహా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. రక్షణ వ్యవహారం కావడంతో వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

Comments

G
Loading comments...