Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఆటోలు ఎలక్ట్రిక్‌గా మార్పు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 2:01 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌లో ఆటోలు ఎలక్ట్రిక్‌గా మార్పు - Udayam
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్‌ మార్పిడి పథకం-2026’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఓఆర్‌ఆర్‌ లోపల తిరిగే ఆటోల నుంచి కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకంలో ఎన్ని ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చనున్నారు, దీనిపై ఆటోడ్రైవర్ల అభిప్రాయాలేంటో తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ వెంకటేశ్‌ వివరించారు.

Comments

G
Loading comments...