వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలను సీపీ సజ్జనార్ అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. నీరు నిలిచిన రోడ్లపై ప్రయాణించవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...
