Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. వందల కోట్ల ఆయిల్‌ఫెడ్‌ భూమికి ఎసరు!

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 8:13 AM హైదరాబాద్General
రూ. వందల కోట్ల ఆయిల్‌ఫెడ్‌ భూమికి ఎసరు! - Udayam
రూ. 300 కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్‌ భూమిని కేవలం రూ. 87 కోట్లకే ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. నిబంధనలను పక్కనపెట్టి హడావుడిగా ఫైళ్లు కదిలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూకేటాయింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, జీవోను రద్దు చేసి ఆ స్థలాన్ని ఆయిల్‌ఫెడ్‌కే కేటాయించాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.

Comments

G
Loading comments...