వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో జూనియర్ వైద్యులు వారానికి 80 నుంచి 100 గంటలకు పైగా పనిచేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సెలవులు, వారాంతపు విరామాలు లేకుండా 36 నుంచి 48 గంటలపాటు ఏకధాటిగా విధులు నిర్వహిస్తున్నారని జూడాలు ఆవేదన చెందుతున్నారు.
స్టైపెండ్ను 30 శాతం పెంచాలని కోరుతుండగా, ప్రభుత్వం 3 శాతమే పెంచుతామని చెప్పడంపై వైద్యవర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

