వార్తలకు తిరిగి వెళ్లండి
వంద ఎకరాల కొండ భూమి కబ్జా

లావేరు మండలం కొండకుంకాం రెవెన్యూ పరిధిలోని సుమారు 100 ఎకరాల కొండ భూములపై అక్రమార్కులు కన్నేశారు. ఇప్పటికే దాదాపు 40 ఎకరాల మేర భూమిని కబ్జా చేశారు.
ఈ క్రమంలో సామాజిక అటవీశాఖ పెంచిన ఆదాయ వనరులైన జీడి, టేకు చెట్లను నరికేసి రైతుల పొట్టకొట్టారు. జాతీయ రహదారికి సమీపంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
Comments
Loading comments...