వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మూడో ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. దేశ భవిష్యత్తును దీర్ఘకాలిక దృక్పథంతో తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
డేటా జాతీయ సంపదని పేర్కొన్న మోదీ, ఏఐని సమర్థంగా వినియోగిస్తూనే మానవ పర్యవేక్షణ, నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. రక్షణ పరిశ్రమను ప్రపంచస్థాయిలో మరింత పోటీతత్వంగా తీర్చిదిద్దాలని సూచించారు.
Comments
Loading comments...

