వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేట మండలంలో రాత్రివేళ రోడ్డు ప్రమాదాల నివారణకు హైవేపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. స్థానిక సీఐ విజయ్కుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్లు అంటించారు.
రాత్రివేళ వాహనాలు సులభంగా గుర్తించేలా వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

