వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తల్లి కి మరియు పిల్లలకు మంచి గుడ్లు బాలామృతం పౌష్టికాహార పదార్ధాలు టైం టు టైం అందించాలి అన్నారు.
అంగన్వాడీ టీచర్స్ తల్లలకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్, తల్లులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

