వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా రేపు ఉదయం నిర్వహించనున్నది.
దేశభక్తి ర్యాలీలో దేశభక్తులందరూ ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది
Comments
Loading comments...

