వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యలంక కేంద్రంగా ప్రతిపాదించిన జల విహార ప్రాజెక్టు అమలులో జాప్యం కొనసాగుతోంది. రూ.97.52 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతున్నా, పడవల విహారాన్ని ప్రారంభించడంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని సమాచారం.
ఆదర్శనగర్ నుంచి నిజాంపట్నం వరకు జల విహారాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. హౌస్బోట్ల నిర్మాణం పూర్తయ్యాక అక్టోబరులో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
