వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రొద్దుటూరులో హోటల్ సీజ్

ప్రొద్దుటూరులోని లక్ష్మీగణేష్ హోటల్లో పార్శిల్ తెచ్చుకున్న చట్నీలో బల్లి ప్రత్యక్షమవడం తీవ్ర కలకరం రేపింది. విషయం తెలిసినా యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు ప్రశ్నించగా, పోలీసులు రంగప్రవేశం చేసి దుకాణాన్ని మూయించారు.
సమాచారం అందుకున్న ఆహారభద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రతను గుర్తించారు.
Comments
Loading comments...