వార్తలకు తిరిగి వెళ్లండి
వియత్నాంలో ఘోర బస్సు ప్రమాదం

దక్షిణ వియత్నాంలో మంగళవారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన పలువురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కాగా, ఇటీవలే వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...