వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్-అమెరికా ఘర్షణలు ముదరడంతో సోమవారం చమురు ధరలు దాదాపు 4% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 91.3 డాలర్లకు, డబ్ల్యూటీఐ 86 డాలర్లకు చేరాయి.
ఇరాన్లోని లారక్ దీవిపై అమెరికా దాడి, అనంతరం టెహ్రాన్ ప్రతీకార చర్యలతో హోర్ముజ్ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరిగాయి. శాంతి చర్చలు కూడా నిలిచిపోయాయి.
Comments
Loading comments...

